ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీలో పోలీస్ ల కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.DCP LC నాయక్ ,కల్లూరు ACP వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు..ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు,ఒక కార్ ని,అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు...
No comments:
Post a Comment