మృతిని కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన మట్టా దయానంద్....
21-10-2021(గురువారం):-
*కల్లూరు మండలం-ఎర్ర బోయిన పల్లి గ్రామం-ysr కాలనీ లో నిరుపేద కుటుంబానికి చెందిన కోటా బుచ్చాలు (55) గారు అకశ్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను కలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన ఖమ్మం జిల్లా తెరాస నాయకులు డా,, మట్టా దయానంద్ గారు.
ఈ కార్యక్రమం లో బత్తుల రామారావు, రానా, గద్దెల నరసింహారావు, కోట శ్రీనివాస్ రావు, గొల్లమందల సుందర్ రావు, కోట అర్జున, కోట రాములు పాల్గొన్నారు...
No comments:
Post a Comment