FLASH... FLASH...

·తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు 🔰హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు. 🔰కౌన్సెలింగ్‌ వివరాలు... 🔸ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 25, 26న స్లాట్‌ బుకింగ్‌లు. 🔸ఈనెల 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన. 🔸ఈనెల 27 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు. 🔸నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు. 🔸నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌. 🔸నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు. 🔸నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు. 🔸నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల https://tseamcet.nic.in.

Thursday, October 21, 2021

సత్తుపల్లి పోలీస్ స్టేషన్, తేది 21.10.2021



సత్తుపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల దినోత్సవ సంస్కరణ సభ సందర్భంగా సిఐ ఏ. రమాకాంత్ గారు మరియు పోలీసు సిబ్బంది అందరూ కలిసి పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించారు, కాగా సీఐ ఏ. రమాకాంత్ గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివని శాంతిభద్రతలు పరిరక్షణ లో మరియు దేశ భద్రత లో ఎంతో మంది పోలీసు వీరులు ప్రాణత్యాగం చేశారని తెలియజేసినారు.

No comments:

Post a Comment